Breaking News

మహూబూబ్‌నగర్‌‌: ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖ యువకులు మృతి


మహబూబ్‌నగర్‌ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మాగునూరు మండలం నల్లగట్టు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.మహబూబ్‌నగర్‌ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మాగునూరు మండలం నల్లగట్టు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

By December 10, 2018 at 10:31AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/three-visakha-youth-killed-in-road-accident-at-mahabubnagar/articleshow/67020306.cms

No comments