Breaking News

బాకీ డబ్బులు ఇవ్వలేదని యువకుడి హత్య


గుర్రపు శాలకు వచ్చే శాస్త్రిపురానికి చెందిన ఆమేర్‌ఖురేషితో పాటు గుడ్డు, జాఫర్‌, రహ్మన్‌లతో మోసిన్‌ అహ్మద్‌కు స్నేహం ఏర్పడింది. వీరిలో మాంసం దుకాణం నిర్వహించే ఆమేర్‌ఖురేషి వద్ద గత నెలలో రూ.25 వేలను మోసిన్‌ అహ్మద్‌ అప్పుగా తీసుకున్నాడు. గుర్రపు శాలకు వచ్చే శాస్త్రిపురానికి చెందిన ఆమేర్‌ఖురేషితో పాటు గుడ్డు, జాఫర్‌, రహ్మన్‌లతో మోసిన్‌ అహ్మద్‌కు స్నేహం ఏర్పడింది. వీరిలో మాంసం దుకాణం నిర్వహించే ఆమేర్‌ఖురేషి వద్ద గత నెలలో రూ.25 వేలను మోసిన్‌ అహ్మద్‌ అప్పుగా తీసుకున్నాడు.

By December 26, 2018 at 08:30AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/debt-controversy-man-murdered-in-hyderabad/articleshow/67250485.cms

No comments