భారీ షాక్.. టీఆర్ఎస్ఎల్పీలో కాంగ్రెస్ విలీనం

మండలి ఛైర్మన్ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తమకు ఎలాంటి అన్యాయం చేయలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ వెంట ప్రజలున్నారని, తాము కూడా సంక్షేమ పథకాలు నచ్చి టీఆర్ఎస్లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.మండలి ఛైర్మన్ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తమకు ఎలాంటి అన్యాయం చేయలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ వెంట ప్రజలున్నారని, తాము కూడా సంక్షేమ పథకాలు నచ్చి టీఆర్ఎస్లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
By December 21, 2018 at 06:47PM
By December 21, 2018 at 06:47PM
No comments