Breaking News

ప్రేమపెళ్లి: కట్నం ఇచ్చినా.. హనీమూన్ ముగిశాక భర్త శాడిజం!


కలిసి ఎంబీబీఎస్ చదువుకున్న ఇద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కూతురు సుఖంగా ఉండటం కోసం ఆమె తండ్రి తాహత్తుకు మించి కట్నం ఇచ్చాడు. కానీ హనీమూన్ ఖర్చులు ఇవ్వాలని భర్త డిమాండ్ చేశాడు. వేధింపులు ఎక్కువ కావడంతో ఆ భార్య ఆత్మహత్యకు పాల్పడింది.కలిసి ఎంబీబీఎస్ చదువుకున్న ఇద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కూతురు సుఖంగా ఉండటం కోసం ఆమె తండ్రి తాహత్తుకు మించి కట్నం ఇచ్చాడు. కానీ హనీమూన్ ఖర్చులు ఇవ్వాలని భర్త డిమాండ్ చేశాడు. వేధింపులు ఎక్కువ కావడంతో ఆ భార్య ఆత్మహత్యకు పాల్పడింది.

By November 01, 2018 at 09:04AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/doctor-commits-suicide-over-alleged-dowry-harassment-in-hyderabad/articleshow/66454797.cms

No comments