Breaking News

దూకుడు పెంచిన భారత్.. పాక్, చైనాలకు స్ట్రాంగ్ వార్నింగ్!


మీరేదో బస్సు సర్వీస్ ప్రారంభించాలని అనుకుంటున్నారట కదా. అది పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వెళ్తోంది. అంటే మా భూభాగం నుంచే. ఇలా మా భూభాగం మీదుగా బస్సు నడపటం అంటే.. మా దేశ సార్వభౌమత్వాన్ని ఖాతరు చేయకపోవడమేనంటూ నిరసన వ్యక్తం చేసింది. ఇదేమంత విషయం అనుకుంటున్నారా.. ఎప్పటికైనా పీవోకే మాదే అని స్పష్టంగా తేల్చి చెప్పింది.మీరేదో బస్సు సర్వీస్ ప్రారంభించాలని అనుకుంటున్నారట కదా. అది పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వెళ్తోంది. అంటే మా భూభాగం నుంచే. ఇలా మా భూభాగం మీదుగా బస్సు నడపటం అంటే.. మా దేశ సార్వభౌమత్వాన్ని ఖాతరు చేయకపోవడమేనంటూ నిరసన వ్యక్తం చేసింది. ఇదేమంత విషయం అనుకుంటున్నారా.. ఎప్పటికైనా పీవోకే మాదే అని స్పష్టంగా తేల్చి చెప్పింది.

By November 01, 2018 at 08:25AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/bus-service-through-pok-a-violation-of-our-sovereignty-and-territorial-integrity-india-to-pakistan-and-china/articleshow/66454351.cms

No comments