Breaking News

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ.. నవంబరు 26న


తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడుపోసుకోనుంది. గతంలో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసి, తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రారంభిస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడుపోసుకోనుంది. గతంలో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసి, తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రారంభిస్తున్నారు.

By November 23, 2018 at 09:35AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/cbi-ex-jd-lakshmi-narayana-will-announce-new-political-party-on-november-26th/articleshow/66760306.cms

No comments