రామమందిర నిర్మాణానికి ప్రత్యేక చట్టం తేవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్
అయోధ్య వివాదంపై దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం అక్టోబరు చివరి వారంలో విచారణ చేపట్టనున్న నేపథ్యంలో మందిర నిర్మాణం గురించి ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అయోధ్య వివాదంపై దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం అక్టోబరు చివరి వారంలో విచారణ చేపట్టనున్న నేపథ్యంలో మందిర నిర్మాణం గురించి ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
By October 19, 2018 at 10:52AM
By October 19, 2018 at 10:52AM
No comments