మైసూర్ రాజకుటుంబంలో విషాదం.. ప్యాలెస్లో దసరా వేడుకలు రద్దు
దసరా పర్వదినాన మైసూరు రాజకుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. రాజమాత ప్రమోద దేవి తల్లి పుట్టచిన్నమ్మణి శుక్రవారం తుదిశ్వాస విడిచారు.దసరా పర్వదినాన మైసూరు రాజకుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. రాజమాత ప్రమోద దేవి తల్లి పుట్టచిన్నమ్మణి శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
By October 19, 2018 at 11:02AM
By October 19, 2018 at 11:02AM
No comments