Breaking News

వోడాఫోన్ కి చెక్ పెట్టడానికి తన ప్లాన్ ను రివైజ్ చేసిన ఎయిర్టెల్



దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ వోడాఫోన్ కి గట్టిపోటినిస్తూ తన ప్లాన్లలో మార్పులను చేసింది. వోడాఫోన్ రూ.279కి పోటీగా తన పాత ప్లాన్ రూ.289లో మార్పులు చేసింది.ఈ మార్పు ద్వారా వినియోగదారులు వాలిడిటీ ఎక్కువరోజులు పొందుతారని కంపెనీ తెలిపింది. దీంతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్ , ఎసెమ్మెస్ లాంటి బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ఎయిర్టెల్ రివైజ్ చేసిన ప్లాన్ పై ఓ లుక్కేయండి.

By October 10, 2018 at 12:02PM


Read More

No comments