ఇంట్లో ఇల్లాలు వాట్సప్లో ప్రియురాలు... చివరికి ఏమైందంటే

సమాచారం కోసం వినియోగించే సామాజిక మాధ్యమాలు వ్యసనంగా మారాయి. వాట్సప్, ఫేస్ బుక్ లకు ప్రజలు ముఖ్యంగా యువత బానిసలుగా మారిపోతున్నారు. వాట్సప్, ఫేస్ బుక్ ఛాటింగ్ ఉంటే చాలు ప్రపంచాన్నే మరచిపోతున్నారు. ఇవే సోషల్ మీడియా కొందరి ప్రాణాలను కూడా బలితీసుకుంటుంది. ఇలాంటి సంఘటనే రెండు రోజుల క్రితం సికింద్రాబాద్ పరిధిలోని మారేడుపల్లిలో చోటు చేసుకుంది. ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే...
By October 01, 2018 at 11:20AM
No comments