సుమంత్ సినిమా షూటింగ్ పూర్తి.. వచ్చే నెల విడుదల

టారస్ సినీ కార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గరం, బీరం సుధాకర్రెడ్డి ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈషా కథానాయికగా నటిస్తోంది.టారస్ సినీ కార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గరం, బీరం సుధాకర్రెడ్డి ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈషా కథానాయికగా నటిస్తోంది.
By October 08, 2018 at 12:27PM
Post Comment
No comments