Breaking News

జగన్‌పై దాడి వ్యవహారం.. ఢిల్లీకి వైసీపీ నేతలు


జగన్‌పై దాడి వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న వైసీపీ. దాడి వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం.. ఢిల్లీ చేరుకున్న వైసీపీ నేతల బృందం. దాడిపై రాష్ట్రపతితో పాటూ హోంమంత్రి రాజ్‌నాథ్‌‌కు ఫిర్యాదు చేయనున్న నేతలు. జగన్‌పై దాడి వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న వైసీపీ. దాడి వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం.. ఢిల్లీ చేరుకున్న వైసీపీ నేతల బృందం. దాడిపై రాష్ట్రపతితో పాటూ హోంమంత్రి రాజ్‌నాథ్‌‌కు ఫిర్యాదు చేయనున్న నేతలు.

By October 28, 2018 at 11:10AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ysrcp-leaders-reached-delhi-to-meet-rajnath-singh-and-president-kovind-over-attack-on-ys-jagan/articleshow/66398993.cms

No comments