Breaking News

తిత్లీ బాధితులకు హెరిటేజ్ విరాళం.. గ్రామాలను దత్తత తీసుకుంటామన్న బ్రాహ్మణి


శ్రీకాకుళం జిల్లా పలాసలో తిత్లీ బాధితులతో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రులు దసరా వేడుకలు జరుపుకున్నారు. తిత్లీ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మరోసారి చంద్రబాబు భరోసా ఇచ్చారు.శ్రీకాకుళం జిల్లా పలాసలో తిత్లీ బాధితులతో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రులు దసరా వేడుకలు జరుపుకున్నారు. తిత్లీ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మరోసారి చంద్రబాబు భరోసా ఇచ్చారు.

By October 18, 2018 at 07:47PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/heritage-foods-donates-rs-66-lakhs-to-cyclone-titli-victims/articleshow/66276335.cms

No comments