Breaking News

కర్నూలులో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం, 15 మందికి గాయాలు


కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన టాటా ఏఎస్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడిక్కడే మరణించారు. 15 మంది గాయపడ్డారు.కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన టాటా ఏఎస్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడిక్కడే మరణించారు. 15 మంది గాయపడ్డారు.

By October 17, 2018 at 08:39AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/6-killed-and-15-injured-in-kurnool-road-accident/articleshow/66254754.cms

No comments