Breaking News

G20: జీ20 అంటే ఏంటి? ఏ ఏ దేశాలకు సభ్యత్వం? సదస్సుకు ఎందుకింత ప్రాధాన్యత?


ఢిల్లీకి వేదికగా జరుగుతోన్న జీ 20 శిఖరాగ్ర సదస్సు స్థిరమైన అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది. అలాగే, అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఆర్థిక వృద్ధిని విస్తృతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. సామూహిక సమావేశాలతో పాటు వివిధ దేశాలకు చెందిన ప్రధానులు, అధ్యక్షులు ఒకరితో మరొకరు చర్చించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ కూటమిని 1999లో ఏర్పాటు చేయగా.. తొలి సమావేశం బెర్లిన్‌లో జరిగింది.

By September 09, 2023 at 11:32AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/what-is-g20-and-which-countries-in-group-and-objective-of-summits/articleshow/103527533.cms

No comments