Breaking News

ఒకే దేశం.. ఒకే ఎన్నిక కోసం కమిటీ ఏర్పాటు.. కేంద్రం సంచలన నిర్ణయం


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జమిలీ ఎన్నికల దిశగా ప్రయత్నాలు చేస్తోందని ఊహాగానాల నడుమ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయడం ప్రాధాన్యత నంతరించుకుంది. ఇదే సమయంలో దీనిపై కమిటీ వేసింది. లోక్‌సభతో పాటు మొత్తం 10 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను మినీ జమిలీ తరహాలో జరపాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మ‌హారాష్ట అసెంబ్లీని రద్దు చేసే యోచ‌న‌లో బీజేపీ ఉందనే చర్చ ముంబయి వర్గాల్లో ప్రధానంగా సాగుతోంది.

By September 01, 2023 at 10:05AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/one-nation-one-election-panel-formed-by-union-govt-under-ramnath-kovind-leadership/articleshow/103267689.cms

No comments