Bribe: రూ.2 లంచం.. 37 ఏళ్లపాటు సుదీర్ఘ విచారణ.. సంచలన తీర్పు వెలువరించిన కోర్టు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
ఓ చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై సహా ఐదుగురు పోలీసులు.. అటుగా వచ్చే వాహనాలను తనిఖీ చేస్తూ డ్రైవర్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఉన్నతాధికారికి ఫిర్యాదు వచ్చింది. ఈ ఫిర్యాదు చేసిన వ్యక్తి కూడా డిపార్ట్మెంట్కు సంబంధించిన అతనే కావడం గమనార్హం. కానీ, వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని ఆ అధికారి భావించారు. దీంతో పక్కా ప్లాన్ చేసి వారిని పట్టుకున్నారు. అయితే, చివరకు ఐదుగురిపై కేసును కోర్టు కొట్టేసింది.
By August 04, 2023 at 09:11AM
By August 04, 2023 at 09:11AM
No comments