Breaking News

బాబ్రీపై బీజేపీ నాయకురాలి హామీనే పీవీ నమ్మారు.. శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు


దేశంలో బీజేపీ బలంగా పాతుకుపోవడానికి రామ జన్మభూమి అంశం పునాది వేసింది. రామజన్మభూమికి కోసం ఎల్కే అద్వాణీ చేపట్టిన దేశవ్యాప్త రథయాత్ర అప్పట్లో సంచలనంగా మారింది. ఇదే బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసింది. వేలాదిగా కర సేవకులు అయోధ్యకు చేరుకుని, బాబ్రీ మసీదును కూల్చివేశారు. అయితే, ఆ సమయానికి ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు.. తమ సూచనలు పాటించలేదని, కేవలం బీజేపీ నేత విజయరాజే సింధియా ఇచ్చి హామీని బలంగా విశ్వసించారని పవార్ అన్నారు.

By August 09, 2023 at 07:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ncp-chief-sharad-pawar-says-vijaya-raje-scindia-babri-assurance-to-pv-narasimha-rao/articleshow/102554477.cms

No comments