రాహుల్ గాంధీ నేడు పార్లమెంట్లో అడుగుపెట్టేనా?.. అందరి చూపు స్పీకర్ పైనే!
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
2019 సాార్వత్రిక ఎన్నికల సమయంలో కర్ణాటకలోని కోలార్లో జరిగిన ప్రచారంలో మోదీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై గుజరాత్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పరువు నష్టం కేసు దాఖలు చేయగా.. ఈ ఏడాది మార్చిలో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్ పై కోర్టులకు వెళ్లగా.. చివరకు సుప్రీంలో ఆయనకు ఊరట దక్కింది. ఆ తీర్పుపై స్టే విధించింది
By August 07, 2023 at 07:38AM
By August 07, 2023 at 07:38AM
No comments