Breaking News

రాహుల్‌ గాంధీ నేడు పార్లమెంట్‌లో అడుగుపెట్టేనా?.. అందరి చూపు స్పీకర్‌ పైనే!


2019 సాార్వత్రిక ఎన్నికల సమయంలో కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ప్రచారంలో మోదీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పరువు నష్టం కేసు దాఖలు చేయగా.. ఈ ఏడాది మార్చిలో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్ పై కోర్టులకు వెళ్లగా.. చివరకు సుప్రీంలో ఆయనకు ఊరట దక్కింది. ఆ తీర్పుపై స్టే విధించింది

By August 07, 2023 at 07:38AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-leader-rahul-gandhi-when-will-return-to-parliament-and-all-eyes-on-speaker-decision/articleshow/102484258.cms

No comments