Breaking News

భారత్ భూభాగం ఆక్సాయి చిన్‌లో చైనా సొరంగాలు, బంకర్లు.. వెలుగులోకి సంచలన విషయాలు


అరుణాచల్‌ ప్రదేశ్‌లోని భారత భూభాగాలకు చైనా ప్రమాణిక పేర్లతో మ్యాపులను విడుదల చేసింది. సోమవారం విడుదల చేసి మ్యాప్‌లో ఆక్సాయిన్ చిన్, అరుణాచల్‌ను తమవిగా తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాల పేర్లను చైనీస్, టిబెటన్, పిన్‌యున్ భాషల్లో పేర్లను పెట్టింది. మొదటిసారి 2017లో చైనా ఆరు ప్రాంతాలకు పేర్లు మార్చింది. ఆ తర్వాత 2021 డిసెంబరులో మరో 21 ప్రదేశాలకు కొత్త పేర్లు పెట్టి మ్యాపులు విడుదల చేసింది.

By August 30, 2023 at 08:07AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/china-goes-underground-in-aksai-chin-says-maxar-technologies-images/articleshow/103189854.cms

No comments