నైజర్లోని భారతీయులు వీలైనంత తర్వగా ఆ దేశాన్ని వీడండి.. కేంద్రం హెచ్చరిక
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
ఆఫ్రికా దేశం నైజర్లో రెండు వారాలుగా హింసాకాండ కొనసాగుతోంది. దీంతో అక్కడ భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వీలైనంత వేగంగా ఆఫ్రికా దేశాన్ని వీడి వచ్చేయాలని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. ఆ దేశంలో 250 మందికిపైగా భారతీయులు ఉన్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఉగ్రవాదంపై పోరాటం సాగిస్తోన్న నైజర్.. అనూహ్యంగా సైనిక తిరుగుబాటుతో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తోంది.
By August 12, 2023 at 08:58AM
By August 12, 2023 at 08:58AM
No comments