Breaking News

నైజర్‌లోని భారతీయులు వీలైనంత తర్వగా ఆ దేశాన్ని వీడండి.. కేంద్రం హెచ్చరిక


ఆఫ్రికా దేశం నైజర్‌లో రెండు వారాలుగా హింసాకాండ కొనసాగుతోంది. దీంతో అక్కడ భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వీలైనంత వేగంగా ఆఫ్రికా దేశాన్ని వీడి వచ్చేయాలని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. ఆ దేశంలో 250 మందికిపైగా భారతీయులు ఉన్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఉగ్రవాదంపై పోరాటం సాగిస్తోన్న నైజర్.. అనూహ్యంగా సైనిక తిరుగుబాటుతో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తోంది.

By August 12, 2023 at 08:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indians-advised-to-leave-african-country-niger-as-military-coup-triggers-violence/articleshow/102666691.cms

No comments