మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 15మంది మృతి
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
Samruddhi Mahamarg 15 Died సమృద్ధి ఎక్స్ప్రెస్ హైవే మూడో దశ పనుల్లో ఘోర ప్రమాదం జరిగింది. . థానే జిల్లాలోని షాపూర్ సమీపంలో బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా గిర్డర్లు మోసే యంత్రం కుప్పకూలింది. ఈ ఘటనలో 15మంది చనిపోగా.. పలువురికి గాయాలు అయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్లు సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు.
By August 01, 2023 at 07:21AM
By August 01, 2023 at 07:21AM
No comments