Breaking News

ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపైనే కేంద్రం తీవ్ర చర్యలు.. సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు


కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరుపై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. నాగాలాండ్‌లో మహిళా రిజర్వేషన్ల అంశంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు.. కేంద్రం తీరును తూర్పారబట్టింది. మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒకలాగా.. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ఇంకోలా వ్యవహరించడం సరికాదని వ్యాఖ్యానించింది. ఇది రాజ్యాంగ నిబంధనకు విరుద్దమని స్పష్టం చేసింది. ఈ విషయంలో చేతులు దులుపుకుంటే కుదరదని, చర్యలు తీసుకోవాల్సిందేనని కేంద్రానికి కోర్టు చురకలు అంటించింది.

By July 26, 2023 at 10:11AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/centre-extreme-steps-against-only-opposition-states-but-not-its-own-says-supreme-court/articleshow/102125188.cms

No comments