Breaking News

కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం.. సీఎం సిద్ధూకు ఎమ్మెల్యేల రాసిన లేఖ వైరల్


సాధారణంగా ఏ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో అయినా నిధుల మంజూరులో వివక్ష చూపుతున్నారంటూ ప్రభుత్వంపై విపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తుంటారు. కానీ, దీనికి భిన్నంగా ఇటీవల ముగిసిన కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆరోపణలు స్వపక్ష సభ్యుల నుంచే సర్కారు ఎదుర్కోవాల్సి వచ్చింది. గతంలో జేడీఎస్‌ ఉన్న సమయంలో శివలింగే గౌడ ఈ వివక్షను పదేపదే సభలో లేవనెత్తేవారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

By July 26, 2023 at 07:53AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-congress-mlas-complaint-letter-to-chief-minister-viral-in-social-media-party-says-its-fake/articleshow/102120890.cms

No comments