Breaking News

Shoot At Sight: ఆందోళనలతో అట్టుడుకుతోన్న మణిపూర్.. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు


Shoot At Sight: మైతీ వర్గం డిమాండ్‌కు వ్యతిరేకంగా చురచందాపూర్ జిల్లా టోర్బంగ్ ప్రాంతంలో గిరిజన విద్యార్థుల సంఘం ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ఏటీఎస్యూఎం) భారీ ర్యాలీ చేపట్టింది. ఇంఫాల్ లోయలో అధిక సంఖ్యలో ఉండే మైతీ సామాజిక వర్గం తమను ఎస్టీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తోంది. దీనిని వ్యతిరేకిస్తూ ఏటీఎస్యూఎం మంగళవారం నిరసన ప్రదర్శన చేపట్టింది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘటనలతో మణిపూర్ రంగరంగాన్ని తలపిస్తోంది.

By May 05, 2023 at 08:31AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/manipur-government-issues-shoot-at-sight-orders-amid-violence/articleshow/100000214.cms

No comments