Breaking News

Karnataka కాంగ్రెస్ గెలుపుపై రెండెకరాలు పందెం.. దండోరా వేయించిన రైతు!


దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న కర్ణాటక ఎన్నికల్లో గెలుపుపై జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు గంపెడాశలు పెట్టుకున్నాయి. కాంగ్రెస్‌ గెలిస్తే దేశ రాజకీయాల్లో పునరుజ్జీవం పొందేందుకు ఆక్సిజన్‌లా ఉపయోగపడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక, బీజేపీ మళ్లీ అధికారం దక్కించుకుంటే దక్షిణాదిన మరింత విస్తరించుకుని తెలంగాణలో పాగా వేసేందుకు దోహదపడుతుందని లెక్కలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపుపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. ఎవరు ధీమాలో వారు ఉన్నారు.

By May 13, 2023 at 07:30AM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/karnataka/news/bookies-offer-land-as-bet-on-karnataka-election-results/articleshow/100197683.cms

No comments