Breaking News

G20 summit భారీ భద్రత మధ్యలో శ్రీనగర్.. భూమి, ఆకాశంలో డేగ కళ్లతో నిఘా


G20 summit ఈ ఏడాది జీ 20 అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తోన్న భారత్.. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సమావేశాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా టూరిజం కోసం జమ్మూ కశ్మీర్‌ను ఎంపిక చేసుకుంది. శ్రీనగర్‌లో సోమవారం నుంచి ప్రారంభం కానున్న జీ-20 సదస్సు మూడు రోజుల పాటు జరగనుంది. దీంతో అక్కడ భద్రతా దళాలు డేగ కళ్లతో నిరంతరం జల్లెడ పడుతున్నాయి. ఎన్‌ఎస్‌జీ దళాలు గగనతలం నుంచి గాలిస్తుండగా, నౌకాదళానికి చెందిన మెరైన్‌ కమాండోలు సుందరమైన దాల్‌ సరస్సులో మాక్‌ డ్రిల్‌తో పెట్రోలింగు నిర్వహిస్తున్నారు.

By May 22, 2023 at 10:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/security-tightened-ahead-of-historic-g-20-meet-in-srinagar-of-jammu-and-kashmir/articleshow/100409810.cms

No comments