Breaking News

Cough Syrup: ఎగుమతి చేసే దగ్గు సిర‌ప్‌లకు పరీక్షలు తప్పనిసరి.. కేంద్రం కీలక ఆదేశాలు


Cough Syrup భారత్ నుంచి దిగుమతి చేసుకున్న దగ్గు మందు తీసుకుని తమ దేశంలోని 70 మంది చిన్నారులు చనిపోయినట్టు గతేడాది గాంబియా ప్రకటించింది. ఇది జరిగిన కొద్ది రోజులకే ఉజ్బెకిస్థాన్‌‌లో ఇలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. నోయిడాలో ఉన్న మారియన్ బయోటెక్ తయారు చేసిన డాక్ -1 మాక్స్ సిరప్‌ను తీసుకోవడం వల్ల తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న పిల్లలలో 18 మంది మరణించారని ఆ దేశం ప్రకటించింది.

By May 24, 2023 at 07:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/government-approved-labs-must-test-cough-syrups-before-export-says-centre-guidelines/articleshow/100459919.cms

No comments