Breaking News

Sudan: భారత వాయుసేన సాహసం.. రాత్రిపూట నైట్ విజన్ గాగుల్స్ సాయంతో విమానం ల్యాండింగ్


సూడాన్‌ నుంచి భారతీయుల తరలింపు కోసం చేపట్టిన ఆపరేషన్‌ కావేరిని కేంద్రం మరింత వేగవంతం చేసింది. బుధవారం నుంచి ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటి వరకూ 1,300 మంది స్వదేశానికి చేరుకున్నారు. మరో 1,700 మందిని అక్కడ నుంచి తరలించాల్సి ఉంది. మొత్తం అక్కడ 3,000 మంది భారతీయులు ఉంటారని అధికారులు తెలిపారు. సూడాన్ నుంచి ఢిల్లీ, ముంబయి, బెంగళూరుకు ప్రత్యేక విమానాల్లో చేరుకుంటోన్న భారతీయులు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు

By April 29, 2023 at 11:12AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/air-force-pilots-use-night-vision-goggles-to-land-c-130j-hercules-flight-in-sudan/articleshow/99861694.cms

No comments