Breaking News

Karnataka BJP: నేతలు చేజారుతున్న వేళ రంగంలోకి ప్రధాని.. మాజీ మంత్రికి ఫోన్ కాల్..!


Karnataka BJP: ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్న వేళ.. ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్పకు ఫోన్ చేసి మాట్లాడారు. గతంలో మంత్రిగా పని చేసిన ఈశ్వరప్ప ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా.. తన సిట్టింగ్ స్థానమైన శివమొగ్గ నుంచి తన కుమారుడిని పోటీ చేయించాలని భావించారు. కానీ బీజేపీ అధిష్టానం ఆయనకు టికెట్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో ప్రధాని ఆయనకు ఫోన్ చేశారు.

By April 21, 2023 at 12:20PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/karnataka/news/pm-modi-calls-karnataka-bjp-leader-eshwarappa/articleshow/99660203.cms

No comments