Breaking News

Heatstroke: అవార్డుల ప్రదానోత్సవంలో వడదెబ్బతో 11 మంది మృతి.. 600 మందికి అస్వస్థత


దేశంలో వేసవి ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. దీంతో ప్రజలు ఉదయం 10 గంటలకు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకుంది. అలాంటింది వేలాది మంది హాజరైన ఓ అవార్డుల కార్యక్రమాన్ని మండుటెండలో నిర్వహించారు. ముంబయిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో 11 మంది వడదెబ్బతో మృతి చెందారు. మరో 600 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

By April 17, 2023 at 06:44AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/11-dies-and-over-600-suffer-heatstroke-at-maharashtra-bhushan-award-event-in-mumbai/articleshow/99543898.cms

No comments