Breaking News

Bihar: రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. అధికారులను చుట్టిముట్టి రాళ్లు, కర్రలతో దాడి.. వీడియో వైరల్


Bihar ఇసుకను అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు రావడంతో అధికారులు స్పందించారు. ఓ మహిళా అధికారితో పాటు ముగ్గురు పరిశీలనకు రాగా.. మైనింగ్ మాఫియా వారిపై దాడికి పాల్పడింది. అధికారులపై రాళ్లు విసిరి, కర్రలతో దాడి చేసి గాయపరిచారు. 50 మందికిపైగా వారిని చుట్టుముట్టడంతో నిస్సహాయంగా ఉండిపోయారు. బిహార్ రాజధాని పట్నాకు కూతవేటు దూరంలో జరిగిన ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన అధికారులు.. 44 మందిపై కేసు నమోదుచేశారు. 50కి పైగా వాహనాలను సీజ్ చేశారు.

By April 18, 2023 at 09:38AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/officials-beaten-by-mob-during-illegal-sand-mining-check-in-bihta-of-bihar/articleshow/99574045.cms

No comments