Breaking News

పాక్ రెచ్చగొడితే సైనిక చర్యతో బుద్ధి చెప్పడానికి భారత్ సిద్ధం: అమెరికా ఇంటెలిజెన్స్ సంచలన నివేదిక


భారత్, పాకిస్థాన్, చైనాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదంపై అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. బుధవారం కాంగ్రెస్ సభ్యులకు నివేదిక సమర్పించిన ఇంటెలిజెన్స్.. క్రమంగా పెరుగుతున్న ఉద్రిక్తతలతో వివాదం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రిహద్దు వివాదాల పరిష్కారం కోసం భారత్, చైనాలు ద్వైపాక్షిక చర్చల్లో నిమగ్నమైనప్పటికీ.. 2020 గల్వాన్ లోయ ఘర్షణ అనంతరం సంబంధాలు దెబ్బతిన్నాయని, పాక్ కవ్విస్తే సైన్యంతో బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉందని పేర్కొంది.

By March 09, 2023 at 10:54AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/if-provoked-by-pakistan-india-now-likely-to-give-military-response-say-us-intelligence-report/articleshow/98508704.cms

No comments