Breaking News

రాజస్థాన్‌లో పానీపూరీ, పరోఠాలు అమ్ముకుంటోన్న డాక్టర్లు.. కారణం ఇదే


కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఆరోగ్య హక్కు బిల్లుపై చర్చ జరుగుతోంది. అయితే, రాజస్థాన్ శాసనసభలో ఆరోగ్య హక్కు బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఆరోగ్య హక్కు కింద, రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి అన్ని ప్రజారోగ్య సౌకర్యాలలో ఉచిత ఓపీడీ సేవ, ఐపీడీ సేవలను పొందుతారు. అలాగే, ఎంపిక చేసిన ప్రైవేట్ ఆసుప‌త్రుల‌లో ఆరోగ్య సంరక్షణ సేవ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. దీనిని ప్రయివేట్ వైద్యులు వ్యతిరేకిస్తున్నారు.

By March 27, 2023 at 08:07AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/lady-doctor-protest-against-right-to-health-bill-with-selling-pani-puri-in-rajasthan/articleshow/99021456.cms

No comments