Breaking News

ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం.. ట్రక్కు టైర్ల కింద నలిగిపోయిన స్కూల్ పిల్లలు.. 7 గురు మృతి


పాఠశాల ముగిసిన తర్వాత పిల్లలను ఇళ్లకు ఆటోలో తీసుకెళ్తున్నాడు ఓ డ్రైవర్. ముక్కపచ్చలారని చిన్నారులు చాలా సందడిగా ఉన్న సమయంలో డ్రైవర్ చేసిన పనికి వారంతా విగతజీవులయ్యారు. రాంగ్ రూట్‌ల వెళ్లి ట్రక్కును ఢీకొట్టాడు. దీంతో ఆటోలో చిన్నారులు ట్రక్కు టైర్ల కింద నలిగిపోయారు. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. మరో పసివాడు, ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.

By February 10, 2023 at 08:44AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/seven-school-kids-killed-due-to-auto-rickshaw-truck-collision-in-kanker-of-chhattisgarh/articleshow/97788930.cms

No comments