Breaking News

అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. పేరు మార్చుతూ రాష్ట్రపతి భవన్ ప్రకటన


ఢిల్లీలోని రాష్ట్రపతి నివాసంలో 15 ఏకరాల విస్తీర్ణంలో ఉంటుంది మొఘల్ గార్డెన్. ఎందో సుందరమైన ఈ ఉద్యానవనాన్ని ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే ప్రజల కోసం తెరుస్తారు. చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ఉద్యానవనం పేరును మార్చారు. దేశానికి స్వాతంత్రం లభించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలను జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో మొఘల్ గార్డెన్‌కు రాష్ట్రపతి కొత్త పేరు సూచిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

By January 29, 2023 at 06:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/mughal-gardens-at-delhi-rashtrapati-bhavan-will-now-be-known-as-amrit-udyan/articleshow/97409211.cms

No comments