Breaking News

వీడసలు మనిషేనా.. 26 మంది విద్యార్థులపై లైంగిక దాడి.. కోవిడ్ తర్వాత నుంచి అదే పని..!


కేరళలో ఓ కీచక టీచర్ ఏకంగా 26 మంది విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కోవిడ్ తర్వాత పాఠశాలలు తిరిగి తెరిచినప్పటి నుంచి ఆ ఉపాధ్యాయుడు తన కామ క్రీడలు మొదలు పెట్టాడు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ పశువులా ప్రవర్తించాడు. అయితే.. బయటికి తెలిస్తే ఏమవుతుందోనన్న భయంతో పిల్లలు బయటికి చెప్పలేదు. అయితే రోజురోజుకు ఆ కీచకుడి వేధింపులు ఎక్కువవుతుండటంతో ఓ విద్యార్థిని ధైర్యం చేసి బయటకు చెప్పటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

By January 15, 2023 at 09:57AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/52-years-teacher-sexual-harassment-on-26-girl-students-in-kerala/articleshow/97001080.cms

No comments