Delhi Municipal Exit Polls సామాన్యుడివైపే మొగ్గు.. 15 ఏళ్ల బీజేపీ పాలనకు బ్రేక్!

Delhi Municipal Exit Polls గుజరాత్ శాసనసభ ఎన్నికల తుది విడత పోలింగ్ సోమవారం ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పలు సంస్థలు విడుదల చేశాయి. ఢిల్లీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది పలు సంస్థలు సర్వే చేసి ఫలితాలను వెల్లడించాయి. ఈ ఎన్నికల్లోనూ ఢిల్లీ నగర ప్రజలు సామాన్యుడికే పట్టం కట్టబోతున్నారని, బీజేపీ రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి పరిస్థితి నెలకుందని దాదాపు అన్ని సర్వేలు ఘంటాపథంగా వెల్లడించడం గమనార్హం.
By December 06, 2022 at 06:13AM
By December 06, 2022 at 06:13AM
No comments