Guru Nanak Jayanti ఢిల్లీలో జరిగిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
హిందూ, ఇస్లాం మతాల ద్వారా పొందిన విస్తృతమైన జ్ఞానంతో సిక్కు మతాన్ని గురునానక్ ప్రబోధించి, తత్వాన్ని ప్రదర్శించాడని చరిత్ర చెబుతోంది. హిందూ లేదా ముస్లిం లేడని చెప్పే నానక్ బోధనల ప్రకారం ప్రజలు జ్ఞాపకం ద్వారా దేవునితో మమేకం కాగలం. అలాగే ఎవరైనా ఏ పేరుతోనైనా దేవుడిని ఆరాధించవచ్చు. అలా 15వ శతాబ్దంలో సిక్కు మతాన్ని స్థాపించిన గురునానక్ దేవ్ బోధనలు.. సిక్కు ప్రజల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్ సాహిబ్ లో భద్రపరచారు.
By November 08, 2022 at 10:47AM
By November 08, 2022 at 10:47AM
No comments