Breaking News

Guru Nanak Jayanti ఢిల్లీలో జరిగిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ


హిందూ, ఇస్లాం మతాల ద్వారా పొందిన విస్తృతమైన జ్ఞానంతో సిక్కు మతాన్ని గురునానక్ ప్రబోధించి, తత్వాన్ని ప్రదర్శించాడని చరిత్ర చెబుతోంది. హిందూ లేదా ముస్లిం లేడని చెప్పే నానక్ బోధనల ప్రకారం ప్రజలు జ్ఞాపకం ద్వారా దేవునితో మమేకం కాగలం. అలాగే ఎవరైనా ఏ పేరుతోనైనా దేవుడిని ఆరాధించవచ్చు. అలా 15వ శతాబ్దంలో సిక్కు మతాన్ని స్థాపించిన గురునానక్ దేవ్ బోధనలు.. సిక్కు ప్రజల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్ సాహిబ్ లో భద్రపరచారు.

By November 08, 2022 at 10:47AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-narendra-modi-participate-in-guru-nanak-jayanti-celebrations-at-delhi/articleshow/95371250.cms

No comments