Vijayawada Durgagudi: ఈ నెల 25న దుర్గగుడి ఆలయం మూసివేత.. కారణం ఏంటంటే?

Vijayawada Durgagudi: ఈ నెల 25న దుర్గమ్మ ఆలయం మూతపడనుంది. సూర్యగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. తిరిగి 26న ఉదయం ఆలయాన్ని తెరవనుండగా.. మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి దర్శనానికి అనుమతించనున్నారు. 25న ఎలాంటి దర్శనాలు ఉండవని అధికారులు తెలిపారు. 25న ఉదయం 10 గంటల తర్వాత అమ్మవారికి మహా నివేదన, పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు స్పష్టం చేశారు.
By October 08, 2022 at 09:59AM
By October 08, 2022 at 09:59AM
No comments