ram mandir 2024 జనవరి 14న మకర సంక్రాంతి రోజు ప్రారంభం
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
సరయూ నది తీరంలోని అందమైన పట్టణాలలో అయోధ్య ఒకటి. దీనికి ఘనమైన గతం ఉంది. బౌద్దులు, జైనులతో పాటు అన్ని మతాలు ఈ ప్రాంతం తమదే అంటాయి. దశాబ్దాలుగా కొనసాగిన అయోధ్యలో బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదానికి 2019లో సుప్రీంకోర్టు ముగింపు పలికింది. దీంతో హిందువులు ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. దేశ రాజకీయాలను మలుపుతిప్పిన రామ మందిర నిర్మాణం ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. దాదాపు రూ.1,800 కోట్ల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు.
By October 26, 2022 at 12:06PM
By October 26, 2022 at 12:06PM
No comments