Breaking News

ram mandir 2024 జనవరి 14న మకర సంక్రాంతి రోజు ప్రారంభం


సరయూ నది తీరంలోని అందమైన పట్టణాలలో అయోధ్య ఒకటి. దీనికి ఘనమైన గతం ఉంది. బౌద్దులు, జైనులతో పాటు అన్ని మతాలు ఈ ప్రాంతం తమదే అంటాయి. దశాబ్దాలుగా కొనసాగిన అయోధ్యలో బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదానికి 2019లో సుప్రీంకోర్టు ముగింపు పలికింది. దీంతో హిందువులు ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. దేశ రాజకీయాలను మలుపుతిప్పిన రామ మందిర నిర్మాణం ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. దాదాపు రూ.1,800 కోట్ల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు.

By October 26, 2022 at 12:06PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ayodhya-ram-mandir-to-open-for-public-by-january-2024-says-rama-janmabhoomi-trust/articleshow/95093752.cms

No comments