Breaking News

Nitin Gadkari: వాహనదారులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న టోల్ ఛార్జీలు?


Nitin Gadkari: వాహనదారులకు ఊరటనిచ్చేలా కేంద్ర రోడ్డు, రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక విషయం బయటపెట్టారు. త్వరలో కొత్త టోల్ విధానం అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఈ కొత్త విధానంలో జాతీయ రహదారులపై ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ వసూలు చేస్తామని చెప్పారు. వచ్చే నెలలో దీనికి సంబంధించి కీలక ప్రకటన వచ్చే అవకాశముందన్నారు. స్టేట్ హైవేలను కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకుని అభివృద్ధి చేస్తామని గడ్కరీ తెలిపారు.

By October 17, 2022 at 08:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/nitin-gadkari-key-announcement-on-toll-charges-collection/articleshow/94904976.cms

No comments