Breaking News

Munugode Bypoll: ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు.. కేఏ పాల్‌కు ఏమిచ్చారంటే?


Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తైంది. సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో.. చివరికి 47 మంది అభ్యర్థులు మునుగోడు ఉపఎన్నికల పోటీలో నిలిచారు. వీరిలో ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఈసీ సోమవారం రాత్రి గుర్తులను కేటాయించింది. ఇందులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు ఉంగరం గుర్తు కేటాయించారు. రోడ్‌ రోలర్‌ గుర్తును ఇండిపెండెంట్ అభ్యర్థికి కేటాయించడం టీఆర్ఎస్ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది.

By October 18, 2022 at 09:14AM


Read More https://telugu.samayam.com/telangana/news/ec-allotted-symbols-to-independent-candidates-in-munugode-byelection/articleshow/94930699.cms

No comments