Munugode Bypoll: నేటితో నామినేషన్ల పర్వానికి తెర.. ఇప్పటివరకు ఎన్నంటే?

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నికలో నేటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగినుంది. నేడు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యల నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేయగా... కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక మిగతా పార్టీల అభ్యర్థులు కూడా నేడు నామినేషన్ దాఖలు చేసే అవకాశముంది.
By October 14, 2022 at 07:44AM
By October 14, 2022 at 07:44AM
No comments