Breaking News

Lakhimpur Kheri చెట్టుకు ఉరేసుకున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. హత్యాచారమేనా?


ఇద్దరు మైనర్ బాలికలు చెట్టుకు తమ చున్నీలతో ఉరేసుకున్న ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అయితే, ఇది ఆత్మహత్య కాదని, ఎవరో తమ కుమార్తెలను అపహరించి, హత్యాచారానికి పాల్పడ్డారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఈ ఘటనతో మరోసారి యూపీలో మహిళల భద్రత నీటిమూటలే అని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. యోగి సర్కారు హాయంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతుందని ఎస్పీ నేత అఖిలేశ్, ప్రియాంక ట్విట్టర్ వేదికగా ఆరోపణలు గుప్పించారు.

By September 15, 2022 at 07:47AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/dalit-sisters-found-hanging-from-tree-in-lakhimpur-kheri-of-uttar-pradesh/articleshow/94211319.cms

No comments