Breaking News

Karnataka: హీరోగా నిలిచిన లైన్‌మ్యాన్... ప్రాణాలకు తెగించి మరీ గ్రామానికి నీటి సరఫరా


కర్ణాటకలో (Karnataka) ఓ గ్రామం వరదల్లో చిక్కుకుంది. ఆ గ్రామానికి చెందిన రెండు ట్రాన్స్‌ఫార్మర్లు వరద నీటిలో మునిగిపోయాయి. దాంతో ఆ ఊరికి విద్యుత్ నిలిచిపోయి.. తాగునీటి సమస్య తలెత్తింది. దాంతో ఆ గ్రామం లైన్‌మ్యాన్ తన ప్రాణాలనే పణంగా పెట్టి.. గ్రామానికి నీరు అందించాడు. నీటిలో మునిగిపోయిన ట్రాన్స్ ఫార్మర్ల దగ్గరకు ఈత కొట్టి వెళ్లి .. ఓ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కి స్విచ్ ఆన్‌ చేశాడు. దాంతో ఆ లైన్‌మ్యాన్‌ను ఆ గ్రామ ప్రజలు హీరోగా భావిస్తున్నారు.

By September 18, 2022 at 02:29PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-lineman-swim-in-flood-water-to-switch-on-transformer/articleshow/94280791.cms

No comments