Breaking News

China:ఘోర ప్రమాదం.. బోల్తా పడిన బస్సు.. 27 మంది మృతి


చైనాలో (China) ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదం 27 మంది అక్కడికక్కడే చనిపోగా.. మరికొంతమంది ప్రాణాల కోసం పోరాడుతున్నారు. వారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు. ఈ ప్రమాదం జరిగే సమయంలో మొత్తం 47 మంది బస్సులో ఉన్నారు.

By September 18, 2022 at 01:03PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/27-dead-in-china-after-bus-overturns-on-expressway/articleshow/94279751.cms

No comments