Breaking News

భారత్‌లో తొలి సెమీకండక్టర్ ప్లాంట్ గుజరాత్‌లో.. దేశ చరిత్రలో అతిపెద్ద కార్పొరేట్ పెట్టుబడి!


మన దేశంలో తొలి సెమీకండక్టర్ ప్లాంట్ గుజరాత్‌లో ఏర్పాటు కానుంది. రూ.1.54 లక్షల కోట్లతో వేదాంత-ఫాక్స్‌కాన్ కలిసి ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ఈ ప్లాంట్ ద్వారా లక్ష మందికి ఉపాధి లభించనుంది. రెండేళ్లలో ఇక్కడ చిప్‌ల తయారీ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకూ మన దేశంలో చిప్‌లను తయారు చేయడం లేదు. కానీ 2021 నాటికి మన దేశ సెమీకండక్టర్ మార్కెట్ విలువ 27.2 బిలియన్ డాలర్లుగా ఉంది.

By September 14, 2022 at 07:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/first-semiconductor-plant-in-india-to-be-set-up-in-gujarat-and-vedanta-foxconn-to-invest-20-billion/articleshow/94187697.cms

No comments