Breaking News

Bengaluru Floods జనం అల్లాడుతుంటే బటర్ దోశ తింటూ ఎంజాయ్.. బీజేపీ ఎంపీపై తీవ్ర విమర్శలు


బెంగళూరు నగరం ఇంకా వరద నీటిలోనే నానుతోంది. వర్షం వెలసి నాలుగు రోజుల గడిచిన జనావాసాల్లో నీరు నిలిచి ఉంది. నగరంలో ముంపునకు గురైన ప్రముఖ లేఔట్లలో కోట్లాది రూపాయలు విలువ చేసే కార్లు నీటిలో మునిగిపోవడంతో యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బతుకు జీవుడా అంటూ ట్రాక్టర్‌పై సురక్షిత ప్రాంతాలకు ప్రముఖులు తరలిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉద్యోగుల కష్టాల ఇంక చెప్పక్కర్లేదు.

By September 08, 2022 at 08:21AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bjp-mp-tejasvi-surya-criticised-by-netizens-accusing-of-relishing-dosa-during-bengaluru-floods/articleshow/94063248.cms

No comments