Breaking News

తిరుపతి జిల్లాలో దారుణం.. 12 ఏళ్ల చిన్నారికి మత్తు ఇచ్చి సామూహిక అత్యాచారం


Satyavedu: తిరుపతి జిల్లా సత్యవేడులో దారుణం వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలికకు నిందితులు మాయమాటలు చెప్పి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు బాలిక తల్లి, అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ బాలికను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

By September 01, 2022 at 10:53PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/12-year-old-girl-allegedly-gang-raped-in-tirupati-district-satyavedu/articleshow/93935100.cms

No comments